Jayashankar
- Oct 28, 2020 , 02:02:36
రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి

మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం
కాశీబుగ్గ, అక్టోబర్ 27: రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం సూచించారు. మార్కెట్లోని పత్తి, మిర్చి యార్డును చైర్మన్ చింతం సదానందం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్ యార్డు, ప్రకటిత జిన్నింగ్ మిల్లులకు తీసుకురావాలన్నారు. నాణ్యమైన సరుకుతో మార్కెట్కు వచ్చి సీసీఐ ద్వారా మంచి ధర పొందాలని కోరారు. వైస్ చైర్మన్ గుజ్జల రాంగోపాల్రెడ్డి, కమిటీ సభ్యులు పిన్నింటి వెంకట్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
MOST READ
TRENDING