Jayashankar
- Oct 22, 2020 , 01:35:34
VIDEOS
రైతు అభ్యున్నతే ప్రభుత్వ ఎజెండా

మహదేవపూర్ : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య అన్నారు. మండలకేంద్రంలో చేపడుతున్న రైతు వేదిక పనులను బుధవారం పరిశీలించారు. దసరాలోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట రైతు బంధు మండల కో ఆర్డినేటర్ బండం లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, ఏవో ప్రభావతి, ఏఈవో శ్రీశైలం ఉన్నారు.
తాజావార్తలు
- కూలి డబ్బుల కోసం ఘర్షణ.. ఒకరు మృతి
- భోజనం చేశాక ఎంత సేపటికి నీళ్లు తాగాలో తెలుసా..?
- ఈ భామకు విజయ్దేవరకొండతో రొమాన్స్ చేయాలనుందట..!
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
MOST READ
TRENDING