Jayashankar
- Apr 20, 2020 , 02:11:12
VIDEOS
రక్షకుడు సీఎం కేసీఆర్..!

వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో రైతులు సంబురాలు జరుపుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తన పొలంలో అధిక దిగుబడి రావడంతో రైతు బంధు సమితి సభ్యుడు సముద్రాల మధు ధాన్యం రాశిపై సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ‘తెలంగాణ రక్షకుడు’ అంటూ క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ వల్లే ఎన్నడూ లేని విధంగా ధాన్యం దిగుబడి వచ్చి రైతుల కళ్లల్లో ఆనందం కనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాదు ధనుంజయ, జూలూరి సాంబయ్య, ఇంజపురి రాజు, సముద్రాల మల్లయ్య, రాము, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
-హసన్పర్తి
తాజావార్తలు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ముఖేష్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ
- ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్కు చేదు అనుభవం
- గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి
- మార్చి 31 వచ్చేస్తోంది.. ఐటీఆర్తో ఆధార్ జత చేశారా?
- ఐటీ దాడులపై తాప్సీ.. తప్పుచేస్తే శిక్షకు రెడీ
- రెండో పెళ్లి వార్తలపై మరోసారి సీరియస్ అయిన సురేఖ వాణి
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్పై లైంగిక దాడి!
- లండన్లో ఘనంగా మహిళా దినోత్సవం
MOST READ
TRENDING