నల్లబెల్లి, జూలై 20: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని రాష్ట్ర ఉద్యోగ సంఘల నేత దేవిశ్రీప్రసాద్ ప్రముఖ గాయకుడు, కవి దేశపతి శ్రీనివాస్తో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, నర్సంపేట సబ్కోర్టు ఏజీపీ గుళ్ల అశోక్కుమార్, న్యాయవాదులు పుట్టపాక రవి, జూనియర్ కోర్టు ఏజీపీ మోటూరి రవి, హెచ్సీ నర్సయ్య, సినీ దర్శకుడు, సాహితీవేత్త ఆకుల రాఘవ, పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్రావు, రైతుబంధు సమితి నియోజకవర్గ కన్వీనర్ గోగుల ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాణాప్రతాప్రెడ్డి, ఉపేందర్రెడ్డి, దాసరి ప్రతాప్రెడ్డి, నాగెల్లి తిరుపతిరెడ్డి, చుక్క అనిల్, బానోత్ రాజేందర్, అచ్చ దయాకర్, గౌతమ్, జాని, ఆముదాల రమేశ్ ఉన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నివాళి
నెక్కొండ: మండలంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు నల్లబెల్లికి చేరుకుని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తండ్రి రాజిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘం మండల అధ్యక్షుడు గటిక మల్లయ్య, సహ అధ్యక్షుడు ఇనుగాల ఉపేందర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కోశాధికారి చిదురాల సత్యనారాయణ పాల్గొన్నారు.