Jangaon
- Feb 01, 2021 , 00:32:51
VIDEOS
ఎమ్మెల్సీ కవితను కలిసిన నాగపురి కిషన్

తరిగొప్పుల(నర్మెట), జ నవరి 31 : తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తరిగొప్పుల మండలం అంకుషాపురం గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ నాగపురి కిషన్, మాజీ ఎంపీటీసీ జొ న్నగోని కిష్టయ్య ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తరిగొప్పులలోని నల్లపోచమ్మ దేవాలయాన్ని సందర్శించాలని కవితను ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించారని కిషన్, కిష్టయ్య విలేకరులకు తెలిపారు.
తాజావార్తలు
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- సుంకాల పెంపుతో పెట్రోల్ భారం రూ.4.21 లక్షల కోట్లు?!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్జెండర్స్ కానిస్టేబుల్స్గా నియామకం
MOST READ
TRENDING