Jangaon
- Jan 22, 2021 , 02:08:01
VIDEOS
జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జనగామ టౌన్, జనవరి 21 : జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేయాలని జీవవైవిధ్య మండలి యాజమాన్యాల కమిటీ రాష్ట్ర కార్యదర్శి కాళిచరణ్ఖర్గడే కోరారు. రా ష్ట్రంలోని జీవవైవిధ్య మండలి కమిటీల సమావేశం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశానికి జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున హాజరయ్యారు. కాళిచరణ్ మాట్లాడుతూ జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు తమ పరిధిలోని ప్రకృతి వనరుల వినియోగాన్ని గమనించాలని సూచించారు. ఈ విషయంలో జనగామ కమిటీ ప్రణాళికాబద్దం గా పనిచేస్తున్నతీరును ఆయన అభినందించా రు. పట్టణాలు, గ్రామాల్లోని ముఖ్యకూడళ్లలో జీవవైవిధ్యంపై ఆకర్షణీయంగా పెయింటింగ్స్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పానుగంటి ప్రవీ ణ్కుమార్, కృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- షాకింగ్ : సంతానం కలగలేదని మహిళను కడతేర్చారు!
- ‘ముద్ర’లో తెలంగాణపై కేంద్రం వివక్ష : ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
MOST READ
TRENDING