Jangaon
- Jan 22, 2021 , 02:07:59
VIDEOS
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా పృథ్వీరాజ్

జనగామ చౌరస్తా, జనవరి 21 : జనగామ జిల్లా కోర్టులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా డీ పృథ్వీరాజ్ గురువా రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు పృథ్వీరాజ్ను మర్యాదపూర్వకంగా కలి సి అభినందనలు తెలిపారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ పెండింగ్ కే సు ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు కూరెల్ల శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులు ఆలేటి సిద్ధిరాములు, సాల్మన్ రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్పీఎస్లో పాక్షిక విత్డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
MOST READ
TRENDING