Jangaon
- Jan 21, 2021 , 02:05:50
VIDEOS
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి : ఏసీపీ

జనగామ చౌరస్తా, జనవరి 20 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏసీపీ వినోద్కుమార్ అన్నారు. 32వ జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేష న్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఆటో ర్యాలీని ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి స్పీడ్, లేజర్ గన్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ మల్లేశ్యాదవ్, ఎంవీఐ శోభన్బాబు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
MOST READ
TRENDING