Jangaon
- Jan 21, 2021 , 02:05:48
VIDEOS
సర్పంచ్ అవినీతిపై విచారణ

రఘునాథపల్లి, జనవరి 20: రఘునాథపల్లి సర్పం చ్ పోకల శివకుమార్పై అందిన ఫిర్యాదు నేపథ్యం లో డీపీవో రంగాచారి బుధవారం విచారణ చేపట్టారు. గ్రామ కంఠంలో అక్రమంగా మూడంతస్తుల ఇల్లు నిర్మించుకోవడంతో పాటు గ్రామ పంచాయతీ తీర్మానం, వార్డు సభ్యుల ఆమోదం లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఈనెల 11న తొమ్మిది మంది వార్డు సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు డీపీవో రంగాచారి, డీఎల్పీవో గంగాభవాని స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
MOST READ
TRENDING