Jangaon
- Jan 18, 2021 , 05:34:20
VIDEOS
చెక్డ్యాం మంజూరు చేయాలని వినతి

దేవరుప్పుల, జనవరి 17: దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న యశ్వంతాపూర్ వాగుపై మన్పహాడ్ వద్ద చెక్డ్యాం మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ వర్రె మధుయాదవ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వినతి పత్రం అందజేశారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మంత్రిని కలిసిన ఆయన మన్పహాడ్ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగాలంటే వాగుపై చెక్డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
MOST READ
TRENDING