Jangaon
- Jan 18, 2021 , 05:33:34
VIDEOS
క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలి

జనగామ టౌన్, జనవరి 17: క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలని ఏసీపీ వినోద్ కుమార్ అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ధర్మకంచ కింగ్స్ జట్టు గెలుపొందగా ఏసీపీ చేతుల మీదుగా ఆదివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె విజయ సిద్దిలింగం, 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఉడుగుల నర్సింహులు, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు మిద్దెపాక స్టాలిన్, పట్టణ అధ్యక్షుడు ఉడుగుల సాగర్, టీఆర్ఎస్ నాయకురాలు మేడ గంగా పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
MOST READ
TRENDING