Jangaon
- Jan 18, 2021 , 05:32:49
VIDEOS
క్రికెట్ పోటీలు ప్రారంభం

స్టేషన్ ఘన్పూర్, జనవరి 17: విశ్వనాథపురం గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న ఆదివారం ప్రారంభించారు. మాన్సింగ్ తండాకు చెందిన సేవాలాల్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి రోజు రాంపూర్, మాన్సింగ్ తండాకు చెందిన జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో బూర్ల శంకర్, విశ్వనాథపురం సర్పంచ్ అనుమాల మల్లేశం, చంద్రు తండా సర్పంచ్ భూక్యా రాజు నాయక్, ఉప సర్పంచ్ భూక్యా మేనకా చరణ్, ఎంపీటీసీ మాలోత్ లలితా శ్రీనివాస్, పూండ్రు నవీన్రెడ్డి, దుంపుల సురేశ్, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ యూత్ ఇన్చార్జి గణేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
MOST READ
TRENDING