Jangaon
- Jan 04, 2021 , 02:55:18
VIDEOS
మంత్రి ఎర్రబెల్లికి పలువురి శుభాకాంక్షలు

పాలకుర్తి రూరల్, జనవరి 3 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు రాపాక విజయ్, ప్రధాన కార్యదర్శి దేవసాని కృపాకర్ ఆదివారం హన్మకొండలోని మంత్రి ని వాసంలో దయాకర్రావును మహాకవి భక్త పోతన జ్ఞాపికను, పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడి స్మారక మందిరాలతోపాటు వల్మీడి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నా మని, పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతున్నామని ఆయన ఈ సం దర్భంగా వివరించారు.
తాజావార్తలు
- ఈ రాష్ట్రాలను నుంచి వస్తే వారం ఐసోలేషన్
- మన సైకాలజీకి తగిన బొమ్మలు తయారు చేయండి..
- ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం: మంత్రి పువ్వాడ
- ఐజేకేతో కూటమిగా ఎన్నికల బరిలోకి: నటుడు శరత్కుమార్
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
MOST READ
TRENDING