Jangaon
- Jan 02, 2021 , 03:20:09
VIDEOS
మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ఘన్పూర్/లింగాల ఘనపు రం, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హైదరాబాద్లోని ప్రగతిభవన్లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు మొక్కను అందించి నూ తన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ధయాకర్రావును సైతం కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాలఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నియోజకవర్గం కోఆర్డినేటర్లు శ్రీధర్రావు, ఎర్రంరెడ్డి రాంరెడ్డి, కొమురవెళ్లి ధేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏళ్లు.. గవాస్కర్ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
MOST READ
TRENDING