Jangaon
- Dec 27, 2020 , 03:19:07
VIDEOS
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 26 : మండలంలోని చిన్నపెండ్యాలకు చెందిన తుమ్మల రమేశ్కు కిడ్నీలు దెబ్బతిని ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో బాల్యమిత్రులు మృతుడి కుటుంబానికి శనివారం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా స్నేహితులు రూ.10 వేలు ఇవ్వడంతోపాటు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి క్రాంతి కుమార్, గడ్డమీది సురేశ్, గడ్డమీది మహేందర్, దుబ్బాక రంజిత్ కుమార్, చేపూరి శంకర్, కూతాటి రాజేందర్, బొల్లెపాక రమేశ్, వార్డు సభ్యులు వేమునూరి శ్రీనివాస్, తుమ్మల రాజు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- మోసపోయి.. మోసం చేసి
- 05-03-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
MOST READ
TRENDING