Jangaon
- Dec 25, 2020 , 03:05:48
VIDEOS
టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి

- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
జనగామ క్రైం, డిసెంబర్ 24 : యాదాద్రి-వరంగల్ హైవే పక్కనే జనగామ మండలం యశ్వంతాపూర్ సమీపంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ వచ్చే నెలాఖరుకల్లా భవన నిర్మాణం పూర్తి చేయాలని కాం ట్రాక్టర్ను ఆదేశించారు. పనులు పూర్తయితే వచ్చే కొ త్త సంవత్సరంలో దీనిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సేవెల్లి సంపత్, రఘునాథపల్లి సర్పంచ్ పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, దూసరి గణపతి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
MOST READ
TRENDING