Jangaon
- Dec 01, 2020 , 05:37:23
VIDEOS
బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు : ఎస్సై

జనగామ రూరల్, నవంబర్ 30: జిల్లా కేంద్రంలోని హైవే పై వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం హైవేపై హిజ్రాలు వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు రావడంతో ఆయన స్పందించారు. హిజ్రాలను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కూడా హిజ్రాలు వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
తాజావార్తలు
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
- బంగారం, షేర్లు, ఎఫ్డీలను మించి మగువల మనసు దోచింది అదే!
- భార్యను చంపేందుకు యత్నించిన భర్త
- 6 నెలలు.. 2 సినిమాలు.. తారక్ ఫ్యాన్స్కు పండగే..
- ‘భారత్ మాతా కీ జై’ అనే బీజేపీ నేతలే దేశభక్తులు కాదు: సీఎం ఉద్ధవ్
- మాక్స్వెల్ భారీ సిక్సర్కు పగిలిన సీటు..విరిగిన కుర్చీ వేలానికి!
- ‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్
MOST READ
TRENDING