Jangaon
- Nov 29, 2020 , 03:18:16
VIDEOS
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జనగామ, నమస్తే తెలం గాణ, నవంబర్ 28 : విద్యుత్ లైన్ల మరమ్మతులో భాగంగా ఆదివారం ఉద యం 9.30 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలుచోట్ల కరంట్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏఈ నటరాజ్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కుర్మవాడ, బస్టాండ్ ఎదురుగా చర్చి వెనక భాగం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. విని యోగదారులు సహక రించాలని కోరారు.
తాజావార్తలు
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్లోన్పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు
MOST READ
TRENDING