Jangaon
- Nov 27, 2020 , 02:56:58
వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ దోహదం

నెహ్రూపార్క్, నవంబర్ 26 : విద్యార్దుల్లో వ్యక్తిత్వాన్ని, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఎన్సీసీ దోహదపడుతుందని, ఇందుకోసం రా బోయే రోజుల్లో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ను గురువారం ఎన్సీసీ అధికారులు సందర్శించారు. ఎన్సీసీ క్యాంపు నిర్వహణ కోసం ఇక్కడి సదుపాయాలను పరిశీలించారని వేణుగోపాల్రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ వరంగల్ 10 బెటాలియన్ సుబేదార్ పీకే మహ్మద్, మదార్, శ్రీనివాస్, మైనారిటి కళాశాల ప్రిన్సిపాల్ అనిల్బాబు, పీఈటీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అదనపు కట్నం.. బలి తీసుకుంది
- బోధన్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు షాపులు దగ్ధం
- రూ.75వేలకు.. రూ.2లక్షలు చెల్లించాడు
- ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు నోటిఫికేషన్
- మరోసారి వార్తలలోకి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ..!
- డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. సత్ఫలితాలు
- ‘కిలిమంజారో’ను అధిరోహించిన తరుణ్ జోషి
- సౌండ్ మారితే.. సీజే
- 15 ఏండ్ల తర్వాత.. తల్లిదండ్రుల చెంతకు..
- చిరు ఇంట్లో ప్రత్యక్షమైన సోహెల్.. ఫొటోలు వైరల్
MOST READ
TRENDING