Jangaon
- Nov 23, 2020 , 01:51:36
VIDEOS
ఓటు నమోదు చేయించుకోవాలి

జనగామ రూరల్, నవంబర్ 22 : గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని బీఎల్పీవో బీదని బాల్నర్సయ్య తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ రజిత పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్పీఎస్లో పాక్షిక విత్డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
MOST READ
TRENDING