Jangaon
- Nov 17, 2020 , 05:55:24
VIDEOS
‘పల్లా’ను కలిసిన టీఆర్ఎస్ నాయకులు

రఘునాథపల్లి, నవంబర్ 16 : రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిని టీఆర్ఎస్ మండల యూత్ నాయకులు ఎమ్మెల్యే రాజయ్య తో కలిసి సోమవారం హైదరాబాద్లో కలిశారు. సంవత్సర పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘పల్లా’న కలిసిన వారిలో టీఆర్ఎస్ బీసీ సెల్ యూత్ మండ ల ఇన్చార్జి కుర్ర కమలాకర్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు కొర్ర రాజేందర్నాయక్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఎన్పీఎస్లో పాక్షిక విత్డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు
- బంగారం, షేర్లు, ఎఫ్డీలను మించి మగువల మనసు దోచింది అదే!
- భార్యను చంపేందుకు యత్నించిన భర్త
- 6 నెలలు.. 2 సినిమాలు.. తారక్ ఫ్యాన్స్కు పండగే..
MOST READ
TRENDING