Jangaon
- Nov 08, 2020 , 03:25:08
VIDEOS
జనగామ కోర్టులో లోక్ అదాలత్

నెహ్రూపార్క్, నవంబర్ 7 : హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం జనగామ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. దీనిని న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఉటుకూరు సత్యనారాయణ ప్రారంభించారు. లోక్అదాలత్లో 84 క్రిమినల్ కేసులు, 20 ఎక్సైజ్ కేసులు, రెండు మెయింటనెన్స్ కేసులను పరిష్కరించారు. ఎక్సైజ్ కేసుల్లో రూ.లక్షా 5 వేల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్లో మనపై దాడిచేసిన చైనా కమాండర్కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్లోకి ఎస్బీఐ?.. అందుకే..!
MOST READ
TRENDING