Jangaon
- Nov 07, 2020 , 04:57:47
VIDEOS
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి : సీఐ

జనగామ క్రైం, నవంబర్ 6 : ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి సంరక్షించాలని జనగామ అర్బన్ సీఐ మల్లేశ్యాదవ్ కోరారు. ఎస్సై రాజేశ్నాయక్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్లో మొక్క నాటారు. మల్లేశ్యాదవ్ మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటితే పర్యావరణ పరిరక్షణ సులభమవుతుందన్నారు. పేదల ఆకలితీర్చేందుకు కృషి చేస్తున్న బర్త్ డే ట్రీ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మనోహర్, బర్త్ డే ట్రీ ఫౌండేషన్ సభ్యులు మంతెన మణి, మంగళంపల్లి రాజు, ఉమేశ్, తుంగ కౌశిక్, మద్దెల కార్తీక్, రొడ్డ కృష్ణ, వినోద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
MOST READ
TRENDING