Jangaon
- Nov 04, 2020 , 01:44:36
VIDEOS
మున్సిపల్ ఇన్చార్జి మేనేజర్ రమాదేవి బదిలీ

జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ మున్సిపల్ ఇన్చార్జి మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారి రమాదేవిని ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కమిషనర్(ఎఫ్ఏసీ)గా నియమిస్తూ పురపాలిక అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేప థ్యంలో గురువారం ఆమె మధిర కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజావార్తలు
- ఏప్రిల్ 1 నుంచి కార్ల ఫ్రంట్ సీట్లకు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి!
- మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
- దేశీ వ్యాక్సిన్ : బీజేపీ ఆరోపణలు తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్పై కేసు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
MOST READ
TRENDING