రైతు సంక్షేమమే ధ్యేయం

- ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైతువేదికలు
- పీఆర్ఏఈ కిరణ్ కుమార్
కొడకండ్ల అక్టోబర్17: రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమని పీఆర్ఏఈ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండంలోని రామవరం, కొడకండ్ల, ఏడునూతుల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మండలంలో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మా ణం చివరిదశలో ఉన్నాయన్నారు. మూడు గ్రామాల్లో మాత్రం రైతువేదికలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స ర్పంచ్ల పోరం అధ్యక్షుడు పీ మధుసూదన్, మార్కెట్ డైరక్టర్ సతీశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం..
జనగామ రూరల్, అక్టోబర్17: రైతును రాజు చేయడమే ప్రభు త్వ లక్ష్యమని ఎంపీపీ మేకల కలింగరాజు యాదవ్ పేర్కొన్నా రు. శనివారం మండలంలోని చీటాకోడుర్లో నిర్మిస్తున్న రైతువే దికను పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు అధికారులు అందుబాటులో ఉండడం కోసమే రైతు వేదికలను ఏర్పాటు చేస్తుందన్నారు. త్వరలోనే రైతు వేదికలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త దీపక్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, కొమ్ము జగదీశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్కు 'చెక్'..నిరాశలో నితిన్
- అంబానీ, అదానీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మోదీ : రాహుల్ గాంధీ
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని పనికిరానివాడా.. కాదా అన్నది ప్రశ్న కాదు: రాహుల్గాంధీ