సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 32 వార్డుల్లో గెలిచారు. 17, 20, 28, 29, 35, 36, 37 వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఇంకా 11 వార్డుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
-1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీతో గెలుపు
-2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీతో గెలుపు
-3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి 721 ఓట్ల మెజారిటీతో గెలుపు
-4 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత 612 ఓట్ల మెజారిటీతో గెలుపు
-5 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ 570 ఓట్ల మెజారిటీతో గెలుపు
-6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయికుమార్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపు
-7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవీ 573 ఓట్ల మెజారిటీతో గెలుపు
-8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత 411 ఓట్ల మెజార్టీతో గెలుపు
-9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజార్టీతో గెలుపు
-10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజార్టీతో గెలుపు
-11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు
-12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా శ్రీనివాస్ యాదవ్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపు
-13వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి విఠోభ గెలుపు
-14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట కవిత గెలుపు
-15వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పాతూరి సులోచన గెలుపు
-16వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బర్ల మల్లికార్జున్ గెలుపు
-18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల కావేరి రేణుక గెలుపు
-19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ గెలుపు
-21వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా తబస్సుమ్ అక్తర్ గెలుపు
-22 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల అరవింద్ రెడ్డి 179 ఓట్ల మెజారిటీతో గెలుపు
-23వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మణ్ గెలుపు
-24వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల రాజనర్సు 719 ఓట్ల మెజార్టీతో గెలుపు
-25వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుండ్ల యోగి గెలుపు
-26వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కెమ్మసారం ప్రవీణ్ గెలుపు
-27వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సద్ది నాగరాజు గెలుపు
-30వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ ఫాతిమా బేగం వజీర్ గెలుపు
-31వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జంగిటి కనకరాజు 278 ఓట్ల మెజారిటీతో గెలుపు
-32వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బంధారం శ్రీలత రాజు గెలుపు
-33వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ తస్లీమా బేగం మోహిజ్ 617 ఓట్ల మెజార్టీతో గెలుపు
-34వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్ 1023 ఓట్ల మెజార్టీతో గెలుపు
-38వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మవరం బ్రహ్మము 627 ఓట్ల మెజారిటీతో గెలుపు
-39వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దీప్తి నాగరాజు 900 ఓట్ల మెజార్టీతో గెలుపు