Jangaon
- Sep 25, 2020 , 05:37:19
VIDEOS
20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

జనగామ క్రైం, సెప్టెంబర్ 24 : జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తాళ్లపల్లి పద్మ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ డీ మల్లేశ్యాదవ్, ఎస్సై కాసర్ల శ్రీనివాస్ తెలిపారు. సదరు మహిళ ఇంట్లో బియ్యం నిల్వ ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు వారు చెప్పారు. బియ్యం విలువ సుమా రు రూ.20 వేలు ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
MOST READ
TRENDING