Jangaon
- Sep 19, 2020 , 06:03:50
VIDEOS
వెంకిర్యాలలో కరోనా పరీక్షలు

జనగామ రూరల్, సెప్టెంబర్18: మండలంలోని వెంకిర్యాల గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారికి మందులు అందించారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ అబ్బు మధుకర్ యాదవ్, సర్పంచ్ కీర్తి లక్ష్మీనర్సయ్య, ల్యాబ్ అసిస్టెంట్ ఉదయ్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉర్దూ టీచర్స్ మద్దతు
- యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం
- స్కామ్ 1992 సెకండ్ సీజన్ ఏంటో తెలుసా?
- దీదీకే మా సంఘీభావం: శివసేన
- ఆఫ్ఘనిస్తాన్లో కాల్పలు.. ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి
- ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామని బెదిరింపులు : నటుడి అసిస్టెంట్ బలవన్మరణం
MOST READ
TRENDING