Jangaon
- Aug 30, 2020 , 03:19:11
VIDEOS
కులమతాలకతీతంగా..

జనగామరూరల్, ఆగస్టు 29 : మత సామరస్యానికి నిదర్శ నం సిద్దెంకి గ్రామం అనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఈ దృశ్యమే నిదర్శనం. ఒకే రోజు ప్రారంభ మైన గణపతి, మొహర్రం పండుగల సందర్భంగా గ్రామం లోని ఓ కాలనీలో ఒకవైపు గణపతి విగ్రహా న్ని ప్రతిష్ఠించారు. మరోవైపు పీరీల (ఆషుర్ఖానా)ను నిలబెట్టారు. ఇక్కడికి వచ్చే హిందూ, ముస్లిం భక్తులు పండుగ ను ఆనందంగా జరుపుకుం టున్నారు. ఒకే నెలలో, ఒకే రోజు రెండు పండుగలు ప్రారంభం కావడం వాటిని గ్రామస్తులంతా కలిసి మెలిసి జరుపుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
MOST READ
TRENDING