Jangaon
- Jul 27, 2020 , 05:08:19
VIDEOS
పర్యావరణాన్ని పరిరక్షించాలి

జనగామ రూరల్, జూలై 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు నిమ్మల స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని శామీర్పేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నిమ్మల స్వామి మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల అడవుల విస్తీర్ణం పెరిగి కాలుష్యం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గువ్వల ఉప్పలయ్య, పోష య్య, సోనబోయిన సంపత్, నరేశ్, కొలిపాక రాజు, ఏదు భాస్కర్, కాటబోయిన చంద్రశేఖర్, మహేశ్, చేపల నర్సింహులు, శంకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రియా ప్రకాశ్ మరో తెలుగు సినిమా .. ఫస్ట్ లుక్ విడుదల
- భార్యతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సీఎం శివరాజ్
- రైల్వే బాదుడు.. ఇక ప్లాట్ఫామ్ టికెట్ రూ.30
- సుశాంత్ కేసు.. వెయ్యి పేజీలపైనే ఎన్సీబీ చార్జ్షీట్
- రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా
- గాలి సంపత్ నుండి 'పాప ఓ పాప..' వీడియో సాంగ్ విడుదల
- పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం
- అదృష్టమంటే ఇదీ.. బీచ్లో నడుస్తుంటే కోట్లు దొరికాయి.. ఎలా?
- ఆకట్టుకుంటున్న మిని సైనా లుక్
- రైల్వే ప్రైవేటీకరణకు ప్రధాని మోదీ కుట్ర: మంత్రి సత్యవతి
MOST READ
TRENDING