Jangaon
- Jul 24, 2020 , 01:50:37
VIDEOS
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

జనగామ క్రైం, జూలై 23 : జిల్లా కేంద్రంలోని బాణాపురం రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్వోబీ) వద్ద గురువారం సాయంత్రం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుడిని గమనించిన స్థానికులు 108లో జనగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స చేస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట జీఆర్పీ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
MOST READ
TRENDING