Jangaon
- Jul 24, 2020 , 01:49:54
VIDEOS
కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు 12 మంది నామినేషన్ల దాఖలు

జనగామ, జూలై 23 : జనగామ పురపాలక సంఘం పరిధిలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో 12 మంది నామినేషన్లు వేశారని మునిసిపల్ కమిషనర్ రవీందర్యాదవ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనరల్ కోఆప్షన్ సభ్యుడికి ఉల్లెంగుల నవ్యశ్రీ, మహ్మద్ ఎజాజ్అహ్మద్, నాగులపల్లి శ్రీశైలం, ఎన్ విష్ణువర్ధన్రెడ్డి, శోభనబోయిన అనురాధ, మైనార్టీ కమ్యూనిటీ కోఆప్షన్ సభ్యులకు పానుగంటి రాహెల, మహ్మద్ఎజాజ్, జహీరొద్దీన్, రహమాన్జకీర్, అన్వర్పాషా, మధుకుమార్, మతీన్అబ్బాస్మహ్మద్ దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!
- చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
- 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
MOST READ
TRENDING