Jangaon
- Jul 23, 2020 , 08:07:19
VIDEOS
ఇంటింటా మొక్కలు నాటాలి : జడ్పీటీసీ

జనగామ రూరల్, జూలై 22 : మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్క లు నాటాలని జడ్పీటీసీ నిమ్మతి దీపిక పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పెంబర్తి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం ప్రభుత్వం చేపట్టిన ఆరో విడుత హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. దీపిక మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ హరితహారాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ చినబోయిన రేఖరాజు, ప్రధానోపాధ్యాయులు అర్జున్కుమార్, జయశ్రీ, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అంబాల శంకర్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
MOST READ
TRENDING