Jangaon
- Jul 13, 2020 , 02:27:38
VIDEOS
మరో తొమ్మిది పాజిటివ్ కేసులు

- కరోనా మహమ్మారి కట్టడికి
- జిల్లా వైద్యాధికారి సూచనలు
జనగామటౌన్, జూలై 12 : కరోనా మహమ్మారి జిల్లాలో విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 9 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి ఎక్కల్ధేవి మహేందర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 124 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నా రు. ఇందులో 39 మంది చికిత్స పొందుతున్నా రు. 85 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యా రు. కరోనా వ్యాధి లక్షణాలున్న వారు ఇంట్లోనే ఉండాలని. బయట తిరగడం వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశముందని జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు ప్రత్యేకంగా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉండాలని సూచించారు.
ఆందోళన చెందొద్దు..
కరోనా వైరస్పై ఆందోళన చెందొద్దని, వైద్యుల సూచనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. తప్పనిసరిగా మా స్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
MOST READ
TRENDING