Jangaon
- Jun 26, 2020 , 02:18:35
VIDEOS
ఆరుగురికి జరిమానా

జనగామ : జిల్లా కేంద్రంలో మాస్కులు ధరిం చని ఆరుగురికి గురువారం రూ. 500 చొప్పు న రూ. 3 వేల జరిమానా విధించినట్లు స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, ఎస్ఐ సీహెచ్ రవి కుమార్, మున్సిపల్ స్పెషల్ అధికారి పీ శేఖర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING