Jagityal
- Dec 06, 2020 , 01:41:19
VIDEOS
‘ధర్మపురి క్షేత్రం.. జన సందోహం

ధర్మపురి: ధర్మపురి నృసింహుడి క్షేత్రం.. భక్తజన శోభితమైంది. కార్తీక మాసం సందర్భంగా శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలిరాగా, కిటకిటలాడింది. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానాలాచరించిన చేసిన భక్తులు, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అలాగే యమధర్మరాజు ఆలయంలోని గండ దీపంలో నూనె పోసి గండాలు తీర్చాలని కోరుకున్నారు. వేణుగోపాలస్వామి ఆలయంలో ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాజావార్తలు
- చదువులమ్మను చట్టసభకు పంపుదాం..
- మహిళా లోకం.. వాణీదేవి వైపే
- బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సంక్షేమ పథకాలను వివరించాలి
- అన్నిపార్టీలు అక్కడే తిష్ట.. దూకుడుగా గులాబీ
- మీటర్లు తిరుగుతున్నయ్..
- నిత్యం పచ్చతోరణం
- జిల్లాలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పూర్తి
- కాసులు కురిపిస్తున్న.. కార్గో సేవలు
- పని చేస్తున్న ఇంటికే కన్నం ..
MOST READ
TRENDING