న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పదేళ్ల కిందటి భూకుంభకోణం కేసులో కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారన్న ఆరోపణలు యెడ్యూరప్పపై ఉన్నాయి. ఈ మేరకు 2012లో లోకాయుక్తా చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ఆధారంగా ఆరోపణలపై ముందుకు వెళ్లాలని ప్రత్యేక కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో