శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
లండన్, ఆగస్టు 15: రోదసిలో సుదీర్ఘ ప్రయాణాలు సాగించే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి వాయు
గూగుల్ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు నెలకొన్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఇదేవిధమైన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తున్న
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు న్యూయార్క్, ఆగస్టు 15: విశ్వాంతరాళంలో ఎక్కడో ఒక చోట గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు కొ�
లండన్, ఆగస్టు 15: సౌరకుటుంబానికి ఆధారమైన సూర్యుడు ఎప్పుడు మృత నక్షత్రంగా మారుతాడోనన్న విషయాన్ని యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గియా స్పేస్ అబ్జర్వేటరీ తాజాగా అంచనా వేసింది. 1011 బిలియన్ సంవత్సరాలక�
వినూత్న కాంటాక్ట్ లెన్స్ అభివృద్ధి న్యూయార్క్, ఆగస్టు 15: క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. అయితే ముందుగా గుర్తించడమే చాలా పెద్ద సమస్య. చాలామందికి ఆలస్యంగా గుర్తించడంతో ప్రాణాల
మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంల�
ఏనుగులు మంచినీళ్లు తాగాలంటే తొండాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. కానీ ఒక ఏనుగు పిల్లకు అది తెలియాలంటే నేర్చుకోవాల్సిందే కదా. అదిగో అలా తొండంతో నీళ్లు తాగడం నేర్చుకోవడానికి చాలా కష్టపడిందా ఏనుగు పిల్ల. ప
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంట�
భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఆగస్టు 15న అఫ్ఘాన్ గడ్డపై కూడా జాతీయ సెలవు దినం ప్రకటించింది తాలిబాన్ ప్రభుత్వం. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సెలవు ఇస్తున్నట�
టెహ్రాన్ : ప్రముఖ భారతీయ సంతతి రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో జరిగిన దాడి ఘటనలో తమ ప్రమేయం లేదని ఇరాన్ పేర్కొంది. శుక్రవారం న్యూయార్క్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో రష్దీ (75)పై ఓ యువకుడు కత్త�
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంరంభ వేళ .. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్పై ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య, డిజిటల్ రంగంలో జరుగుతున్న మార్పుల వల్లే భారత్ అభివృద్ధిలో దూసు�
కాలక్రమంలో స్వర పేటికలో చాలా మార్పులు మాట్లాడటానికి సహకరిస్తున్న ‘స్వర త్వచం’ 43 రకాల కోతులపై జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన టోక్యో, ఆగస్టు 14: మానవుడు కూడా ఒక జంతువు అనే విషయం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం.