International
- Jan 20, 2021 , 01:25:18
VIDEOS
థాయ్ రాజును అవమానించారంటూ మహిళకు 43 ఏండ్ల జైలు

బ్యాంకాక్: థాయ్లాండ్ రాజును అవమానించేలా ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేశారంటూ ఆ దేశానికి చెందిన మాజీ మహిళా అధికారికి కోర్టు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. రాజు పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశాడంటూ గతంలో ఓ వ్యక్తికి 35 ఏండ్ల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు దానికంటే ఎనిమిదేండ్లు ఎక్కువ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
తాజావార్తలు
- భారత సాంప్రదాయాల గుర్తింపుకు లౌకికవాద ముప్పు: యోగి
- వ్యవసాయ చట్టాలపై నిరసన హోరు : హర్యానా రైతు బలవన్మరణం!
- రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
- 10 కోట్లతో అయోధ్యలో కర్నాటక గెస్ట్హౌజ్
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
MOST READ
TRENDING