International
- Jan 08, 2021 , 15:47:35
వైరస్ వ్యాప్తి.. రెండు నగరాలు దిగ్భంధం

బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్నాయి. దీంతో రాజధాని బీజింగ్కు దక్షిణ దిశగా ఉన్న రెండు నగరాల్లో తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. హుబేయ్ ప్రావిన్సులోని షిజియాహువాంగ్తో పాటు జింగ్టాయి నగరాలను సంపూర్ణంగా దిగ్బంధించారు. ఈ రెండు నగరాలకు చెందిన ప్రజలపై ట్రావెల్ ఆంక్షలు విధించారు. అత్యవసరం అయితే తప్ప నగరం దాట వద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, వాహనాల కదిలకలపై కఠినమైన నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. దాదాపు లాక్డౌన్ తరహాలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. హుబేయ్ ప్రావిన్సుకు చెందిన ప్రజలు ఎవరూ బీజింగ్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. 72 గంటల లోపు తీసుకున్న కరోనా నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇతరులను బీజింగ్లోకి వెళ్లనిస్తున్నారు.
తాజావార్తలు
- పీపీఈ కిట్లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..
- ఇంటెలిజెన్స్ అధికారులమంటూ.. తండ్రీకొడుకుల షికారు
- కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లతో చేయూత
- సోనుసూద్ పిటిషన్ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
- మేనల్లుడి వివాహాన్ని కన్ఫాం చేసిన వరుణ్ ధావన్ మామ
- రైల్వే ఉద్యోగుల కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
- ధోనీలాంటి లెజెండ్తో నన్ను పోల్చొద్దు!
MOST READ
TRENDING