కాలక్రమంలో స్వర పేటికలో చాలా మార్పులు మాట్లాడటానికి సహకరిస్తున్న ‘స్వర త్వచం’ 43 రకాల కోతులపై జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన టోక్యో, ఆగస్టు 14: మానవుడు కూడా ఒక జంతువు అనే విషయం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం.
న్యూఢిల్లీ: 75 ఏళ్ల స్వతంత్ర సంబరాల్లో భాగంగా భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక చరిత్ర సృష్టించింది. అమెరికా పశ్చిమ తీరానికి భారత యుద్ధ నౌక తొలిసారి చేరుకుంది. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ సాత్పురా, కాల�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ను మరోసారి కొనియాడారు. భారత విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించారు. శనివారం లాహోర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అమెర
కైరో : ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 41 మంది దుర్మరణం పాలవగా.. 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చ
JK Rowling | ప్రముఖ రచయిత సల్మాన్పై రష్దీపై దాడి అనంతరం.. హ్యారీ పోర్టర్ నవలా రచయితి జేకే రౌలింగ్కు చంపుతామంటూ ట్విట్టర్ వేదికగా బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. అమెరికాలో శుక్రవారం రష్దీపై జరిగిన హత్యాయత్�
Salman Rushdie | కత్తిదాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ క్రమంగా కోలుకుంటున్నారు. శుక్రవారం న్యూయార్క్లో ఓ సమావేశానికి హాజరైన ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
న్యూయార్క్, ఆగస్టు 13: ఇంటర్నెట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని అమెరికాకు చెందిన జరేడ్ మౌచ్ ఏకంగా సొంత బ్రాడ్బ్యాండ్ తయారుచేసుకున్నాడు. 1.5 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ సేవలందించినందుకు అతడికి రూ.40 లక�
కొలంబో, ఆగస్టు 13: భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా శ్రీలంక మాత్రం చైనా నౌకకు అనుమతిచ్చింది. తమ మిలిటరీ వ్యవస్థలపై చైనా నౌక యువాన్ వాంగ్ 5 కన్నేస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. �