International
- Dec 27, 2020 , 13:07:33
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

షికాగో: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఇలినాయిస్లోని రాక్ఫోర్డ్లో ఉన్న ఓ బౌలింగ్ అలేలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ షూటింగ్ తర్వాత ఓ వ్యక్తిని తాము కస్టడీలోకి తీసుకున్నట్లు రాక్ఫోర్డ్ పోలీస్ చీఫ్ డాన్ ఓషియా చెప్పారు. అయితే కాల్పులు జరిగిన వ్యక్తి గురించి కానీ, బాధితుల గురించి కానీ ఇతర సమాచారం ఏదీ ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్లు ఎవరూ ఈ సందర్భంగా కాల్పులు జరపలేదని ఆయన తెలిపారు.
The scene outside Don Carter Lanes on East State Street where police responded to what they said was an active shooter. We are awaiting a media briefing from Chief Dan O’Shea. @rrstar pic.twitter.com/g9lT8MdfVy
— Ken DeCoster (@DeCosterKen) December 27, 2020
తాజావార్తలు
- ప్రేమ వివాహం.. దళిత జంటకు 2.5 లక్షలు జరిమానా
- దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు
- పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
MOST READ
TRENDING