International
- Dec 23, 2020 , 02:07:15
ప్రధానికి ప్రతిష్ఠాత్మక అమెరికా అవార్డు

వాషింగ్టన్: ప్రధాని మోదీకి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేసింది. అమెరికా సైన్యంలో అత్యున్నత పురస్కారమైన ‘లీజియన్ ఆఫ్ మెరిట్'ను మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ సోమవారం అందుకున్నారు. వైట్హౌస్లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. భారత్-అమెరికా మధ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేసినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి అందజేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- బిగ్బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్లో కీలక డేటా
MOST READ
TRENDING