International
- Dec 30, 2020 , 07:33:58
ఇక 1 + 1 ఆఫర్లపై నిషేధం!

లండన్: ఒకటి మరొకటి ఉచితం వంటి ఆఫర్లకు ఫుల్స్టాప్ పడనుంది. కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, పానీయాలను ఆఫర్ల పేరిట ప్రజలకు అంటగడుతున్నారనే కారణంతో ఇలాంటి ప్రకటణలపై కొరడా ఝలిపించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఊబకాయానికి కారణమయ్యే ఇలాంటి ఆహార పదార్థాలపై ఇస్తున్న ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ వంటి ఆఫర్లపై ఏప్రిల్ 2022 నుంచి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ కొత్త నిబంధనలతో రిటైల్ వ్యాపారులు ఇక ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘రెండింటి ధరలో మూడు కొనండి’ అనే ప్రకటనలు ఇచ్చే అవకాశంలేదు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా అనారోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రకటనలు, స్టోర్ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద కూడా ఇలాంటి పదార్థాలను ఉంచకూడదనే నిబంధన అమల్లోకి రానుంది.
తాజావార్తలు
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
MOST READ
TRENDING