ఖాట్మండు: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రతిరోజూ కొత్తగా లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారికి చెక్ పెట్టేందుకు నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుంచే దేశీయంగా అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా మే 6 నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. నేపాల్ పౌర విమానయాన శాఖ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మే 5న సీఎంగా మమతాబెనర్జి ప్రమాణ స్వీకారం
దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: ఎన్సీపీ డిమాండ్
మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!