మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల కోసం సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవి.. మల్లన్న సాగర్ రిజర్వాయర్లో నిర్మాణంలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆ ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్ పల్లి వద్ద సకల వసతులతో 600 ఎకరాల విస్తీర్ణంలో 2500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటిలో సుమారు 300 కుటుంబాలు ఇప్పటికే గృహప్రవేశాలు చేశాయి. ఉగాదినాటికి అన్ని కుటుంబాలతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. మరో రెండువేల ఇండ్లకోసం స్థలాన్ని చదునుచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ