International
- Jan 03, 2021 , 02:54:52
లష్కరే ఉగ్రవాది లఖ్వీ అరెస్టు

లాహోర్, జనవరి 2: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ అధిపతి జకీ ఉర్ రెహమాన్ లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలతో లఖ్వీని పాక్ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్ విభాగం (సీటీడీ) శనివారం అరెస్టు చేసినట్టు పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన లఖ్వీని గతంలోనే పాక్ అధికారులు అరెస్టు చేశారు. పలు ఉగ్రదాడుల కేసుల్లో అరస్టైన అతడు 2015లో బెయిలుపై జైలు నుంచి బయటకొచ్చాడు.
తాజావార్తలు
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
- 20.41 కోట్లతో దివ్యాంగులకు ఉపకరణాలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆదేశం
- ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
- 20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
- ఏపీ ‘పంచాయతీ’కి సుప్రీం ఓకే
- సత్యలోకం కోసం బలి!
- 8 ఎకరాల్లో పీవీ విజ్ఞానవేదిక
MOST READ
TRENDING