International
- Dec 15, 2020 , 13:44:54
ఆ 333 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసింది మేమే

హైదరాబాద్: నైజీరియాలో వందలాది మంది స్కూల్ విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే. సుమారు 333 మంది విద్యార్థులు కనిపించడం లేదు. అయితే జిహాదీ సంస్థ బోకో హరామ్ దీనిపై ఇవాళ ప్రకటన చేసింది. ఆ విద్యార్థులను అపహరించింది తామే అని వెల్లడించింది. నేను అబూబాకర్ షేకూను అని, విద్యార్థులను కిడ్నాప్ చేసింది తమ మనుషులే అని బోకో హరామ్ గ్రూపు నేత ఓ వీడియోలో తెలిపారు.
తాజావార్తలు
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బైడెన్ ప్రమాణస్వీకారంలో ప్రత్యేక ఆకర్శణగా లేడీ గాగా, లోపెజ్
MOST READ
TRENDING