International
- Jan 13, 2021 , 10:58:52
కరోనా టీకా తీసుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు

జకర్తా: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడు .. కరోనా వైరస్ టీకా వేయించుకున్నారు. దేశంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ తయారు చేస్తున్న కరోనావాక్ టీకాను ఆయన తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇండోనేషియాలో ప్రభుత్వమే మొదలుపెట్టింది. తొలి డోసు తీసుకున్న తర్వాత అధ్యక్షుడు జోకో విడోడు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను తక్షణమే మొదలుపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని టీకా అడ్డుకుంటుందన్నారు. వ్యాక్సినేషన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని జోకో విడోడు తెలిపారు.
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
MOST READ
TRENDING