న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ అగ్రి మెషినరీ కూడా తన ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ట్రాక్టర్ల ధరలను వచ్చే నెలలో పెంచుతున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల మోడళ్లు మరింత పెరుగనున్నాయి.